- టికా బండి అనే సరికొత్త కార్యక్రమాన్ని తెలంగాణా ప్రభుత్వం 06-మే -17 న ప్రారంబించింది.
- తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర మానవాభి వృద్ది నివేదిక 2017 ను ఏప్రిల్ 21 2017 వెల్లడించింది.
- వీధి కుక్కలా దత్తత అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన సంస్థ జీ హెచ్ యం సి.
- కె.చంద్ర శేకర్ రావు గారు గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని కొండపాక గ్రామం మెదక్ జిల్లా లో ప్రారంబించారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్త్సవాలు ఏప్రిల్ 16-28 2017 వరకు జరిగాయి.
- కేంద్ర సాహిత్య అకాడమి అందించే బాల సాహిత్య పురస్కారానికి వాసాల నర్సయ గారు జగిత్యాల నుంచి ఎంపికైయ్యారు.
- తెలంగాణా చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా సమంత(సినినటి) ఎంపికైయారు.
- తెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా మహ్మద్ సలీం 2017ఫిబ్రవరి 24 న ఎంపికైయ్యారు.
- మాంసాహార వినియోగంలో దేశంలో తొలిస్థానంలో హైదరాబాదు నగరం నిలిచింది.
- జగిత్యాల జిల్లా అంతర్గం లో బిందు సేద్యం విధానం లో తొలిసారిగా ఈత మొక్కల పెంపకాన్ని చేపట్టారు.
- సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలిస్ అకాడమి ఎన్ పీ ఎ కొత్త డైరెక్టర్ గా డీ ఆర్ డోలేబర్మన్ నియమితులైయ్యారు.
- మూడు భాషల్లో శాసనసభ వెబ్ సైట్ ను విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణా.
- సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం తెలంగాణా.
- దేశంలోనె తొలిసారిగా హైదరాబాదు లోని నెహ్రు జూలాజికల్ పార్క్ అన్లైన్ ఈ- టికెట్ బుక్కింగ్ ను ప్రారంబించింది.
- తెలంగాణా లోని నిజామాబాద్-మోర్తాడ్ మధ్య 2017 మార్చి 25 ణ కొత్త రైల్వే లైన్ ను ప్రారంబించింది.